Exclusive

Publication

Byline

గురుకుల అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశానికి 14న కౌన్సెలింగ్.. ఈ పత్రాలు ఉండాలి!

భారతదేశం, నవంబర్ 12 -- మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల అగ్రికల్చర్‌ కాలేజీల్లో ప్రవేశాలకు నవంబర్ 14న కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్టుగా ప్రకటన విడుదలైంది. రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగ... Read More


ఇక్కడ చదువుకున్నవారికి ఇక్కడే ఉద్యోగాలు.. వర్క్ ఫ్రమ్ హోమ్ : సీఎం చంద్రబాబు

భారతదేశం, నవంబర్ 12 -- అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా మూడు లక్షల గృహ ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు. మిగతా ప్రాంతాల్లో గృహ ప్రవేశాలను వర్చవల్ విధానంలో ప్రారంభించా... Read More


ట్రాఫిక్ రూల్స్ పాటించండి లేదంటే లైసెన్స్ క్యాన్సిల్.. ఇక వేరే ఛాన్స్ లేదు!

భారతదేశం, నవంబర్ 12 -- తెలంగాణలో రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతో రాష్ట్ర పోలీసు శాఖ ట్రాఫిక్ ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు వేస్తోంది. పదే పదే ఉల్లంఘనలు చేస్తే డ్రైవింగ్ లై... Read More


ఈ తేదీల్లో రూ.5 వేల కోట్ల విలువైన ప్లాట్లను వేలం వేయనున్న హెచ్ఏండీఏ

భారతదేశం, నవంబర్ 11 -- హెచ్ఏండీఏ కోకాపేట, మూసాపేటలలోని ఓపెన్ ప్లాట్లను ఈ-వేలం వేయనుంది. వేలం ద్వారా దాదాపు రూ. 5,000 కోట్లు సేకరించే లక్ష్యంతో ఉంది. నవంబర్ 17న ఉదయం 11 గంటలకు రాయదుర్గంలోని టి-హబ్‌లో ప... Read More


నేషనల్ హైవే మీద నుంచి సర్వీస్ రోడ్డులోకి పల్టీలు కొట్టిన కారు.. నలుగురు యువకులు మృతి!

భారతదేశం, నవంబర్ 11 -- కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంట దగ్గరలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి.. నేషనల్ హైవే మీద నుంచి సర్వీస్ రోడ్డులోకి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో మ... Read More


ఫస్ట్ మెసేజ్.. పదే పదే ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మాత్రమే చలాన్లు!

భారతదేశం, నవంబర్ 11 -- ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రజలను మొబైల్ ఫోన్లలో సందేశాలు పంపడం ద్వారా అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. పదే పదే నిబంధనలను ఉల్లంఘించినందుకు మాత్రమే చలాన్లు జారీ చేయాలన... Read More


వీడియో : హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రవేట్ బస్సు దగ్ధం.. బయటకు దూకిన 29 మంది!

భారతదేశం, నవంబర్ 11 -- తెలుగు రాష్ట్రాల్లో వరుస బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలులో బస్సు కాలిబూడిదైన ఘటనలో 19 మంది ప్రయాణికులు చనిపోయారు. చేవెళ్లలోనూ ఆర్టీసీ బస్సుపై కంకర పడి 19 మంది మృతిచెందారు... Read More


జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్.. కారుపై చేయిదే పైచేయి అంటున్న సర్వేలు!

భారతదేశం, నవంబర్ 11 -- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. పలు సర్వే సంస్థలు తమ ఎగ్టిట్ పోల్స్‌ను ప్రకటించాయి. ఈ పోల్స్ ఫలితాలు ప్రధానంగా రెండు పార్టీల మధ్యే అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఇప్ప... Read More


తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసు.. సిట్ ఎదుట ధర్మారెడ్డి.. వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు!

భారతదేశం, నవంబర్ 11 -- తిరుపతి లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణను వేగవంతం చేస్తోంది. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ విచారణకు పిలిచింది. సిట్ విచారణలో కీలక ... Read More


దయచేసి బయటకు రండి.. జూబ్లీహిల్స్‌లో రిగ్గింగ్ జరుగుతోంది : మాగంటి సునీత

భారతదేశం, నవంబర్ 11 -- జూబ్లీహిల్స్‌లో రిగ్గింగ్ జరుగుతోందని, ఓటర్లను భయపెడుతున్నారని మాగంటి సునీత అన్నారు. జూబ్లీహిల్స్‌లో పలుచోట్ల రౌడీషీటర్లు తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్... Read More